తొలి జెండా జెఏన్యూలోనే ఎగురాలి
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సూచించారు. ఢల్లీలో జరిగిన వీసీ సమావేశంలో ఈ మేరకు ప్రతి రోజు జెండా ఎగురవేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన మంత్రి.. తొలి జెండాను జేఎన్యూ లోనే ఎగురవేయాని తెలిపారు.
- స్మృతి ఇరానీ